ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎదురింటి వాళ్లతో గోడవ పడిన ఓ వ్యక్తి ఏకంగా నడిరోడ్డుపై అడ్డుగా గోడ కట్టేశాడు. గతంలోనూ పలుసార్లు మెట్ల విషయంలో వాళ్లకు గొడవలు జరగగా స్థానికుల సాయంతో పంచాయితీ నిర్వహించారు. అయినా ఏ మాత్రం తగ్గని ఇరువురు మరోసారి తగువులాడుకున్నారు. మాటలతో మొదలైన వాళ్ల ఇష్యూ చివరికి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతోపాటు జనాలకు ఆశ్చర్యానికి గురిచేసింది.
పూర్తిగా చదవండి..ఏపీలో వింత పంచాయితీ.. ఏపీలో రోడ్డుపైనే గోడ కట్టేసిన ప్రబుద్ధుడు
ఎదురెదురు ఇళ్లలో ఉండే వ్యక్తులు గొడవపడి రోడ్డుమీద గొడ కట్టేసిన వింత ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా మెట్లు కట్టాడనే కోపంతో చంద్రశేఖర్ కూడా మెట్లు కట్టేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మీ నారాయణ ఏకంగా గోడ కట్టేశాడు.
Translate this News: