తెలంగాణ ఎన్నికల(Telangana elections) ఫీవర్ ఏపీలోనూ కనిపిస్తోంది. మునపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలపై ఏపీ ప్రజలు సైతం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈసారి తెలంగాణలో ఎవరు గెలుస్తారని కాల్స్లో తెలంగాణ ఫ్రెండ్స్ని అడిగి ఏపీ ప్రజలు తెలుసుకుంటున్నారంటే ఎన్నికల ఫీవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ఫిక్స్ ఐపోయిన అక్కడి ప్రజలు పెద్దగా ఆసక్తిగా చూపించలేదు. ఈసారి నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరుగుతాయని సర్వేలు చూస్తే అర్థమవుతుండడంతో అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అదే సమయంలో ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తమ ఓట్లు వేసేందుకు ఇప్పటికే లగేజీ సర్థుకున్నారు. అలాంటివారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(CEO) గుడ్న్యూస్ చెప్పారు.
పూర్తిగా చదవండి..TS ELECTIONS 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీ ఉద్యోగులకు సెలవు!
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు నవంబర్ 30న సెలవు ఇవ్వాలని ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశించారు. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటు తెలంగాణలోని ప్రైవేట్ కంపెనీలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ 'CEO చెప్పారు.
Translate this News: