Manda Krishna Madiga: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరి కొన్ని గంటల సమయం మిగిలివుండటంతో నాయకులంతా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వీలైనంత త్వరగా ఎక్కువమంది ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో తమ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచే ఇతర పార్టీ నాయకులతో కలిసి రోడ్ షోలు, బైక్, తదితర పద్ధతుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మందకృష్ణ.. బండి సంజయ్ ఒక యుద్ధ వీరుడు అని కొనియాడారు. కరీంనగర్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Translate this News: