బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ని విభిన్నంగా ప్రమోట్ చేస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి టైటిల్ తదితర అప్ డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న నటి.. ఇందులో స్వయంగా తానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇటీవల విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడటంతో మరింత ప్రచారం మొదలుపెట్టిన కంగన.. నేరుగా ఇందిరాగాంధీతో చిట్ చాట్ నిర్వహించినట్లు తెలిపే ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..ఇందిరాగాంధీతో కంగన ఇంటర్య్వూ.. కల సాకారమైందంటూ పోస్ట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత నేత ఇందిరాగాంధీగారితో ఇంటర్వ్యూ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కంగన నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోగా.. అధునాతన ఏఐ సాంకేతికత సాయంతో తన కల సాకారమైందని నటి తెలిపింది.
Translate this News: