కొంత కాలం ముందు వరకు నీటి సౌకర్యం అంతగా లేని రోజుల్లో ప్రజలు బావులు మీద ఆధార పడితే..కొంత కాలం క్రితం తరువాత బోరు పంపుల మీద ఆధారపడేవారు. బోరు నుంచి మంచి నీరు కానీ..ఉప్పు నీరు..కొంచెం చప్పటి నీరు కానీ వచ్చేవి. కొంత కాలం తరువాత పైపులు రావడంతో బోరు పంపుల వినియోగం తగ్గింది.
పూర్తిగా చదవండి..బోరు నుంచి నీళ్లు రావాలి కానీ..పాలు వస్తున్నాయేంటీ స్వామి!
ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో చేతి పంపు నుంచి నీళ్ళు బదులు పాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు ఎగబడి మరి వాటిని బాటిళ్లు, బిందెలు, కంటైనర్లలలో నింపుకొని తీసుకుని వెళ్తున్నారు. అధికారులు మాత్రం అవి పాలా? ఏదైనా రసాయనామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: