కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. వరుస సమావేశాలు, సభల్లో పాల్గొంటూ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. అందులో భాగంగా నేడు తెలంగాణలో 4 నియోజకవర్గాలు ఆందోల్, సంగారెడ్డి, కామారెడ్డిలో ప్రచారం నిర్వహించనుండగా.. మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలను చట్టంలాగే అమలు చేస్తామన్నారు.
Translate this News: