పురాణాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ భక్తులు పూజిస్తారు. కార్తీక మాసంలోని శుక్లపక్ష పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అంటారు. అంతేకాకుండా ఈ పున్నమి రోజున చేసే దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున దేవతులు స్వర్గం నుంచి భూమికి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..ఈసారి కార్తీక పున్నమి ఎప్పుడూ వచ్చింది..ఆ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి!
కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామునే లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. నదీ ఒడ్డున పిండి దీపాలను వెలిగించడం వల్ల పితృదోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
Translate this News: