ఐపీఎల్(IPL)లో ప్లేయర్ల రిటెన్షన్కు తుది గడువు ముంచుకొస్తొంది. నవంబర్ 26తో రిటెన్షన్ డెడ్లైన్ ముగియనుంది. పలువురు ఆటగాళ్లను వేలానికి వదిలేందుకు ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయి. ప్రతీసారి వేలానికి ముందు ప్రాంతంతో సంబంధం లేకుండా కొన్ని జట్లపై క్రికెట్ ఫ్యాన్స్ చూపు ఉంటుంది. ఆ లిస్ట్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంటాయి. ఈ జట్లకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. దీంతో సాధారణంగానే వీటిపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మూడు సీజన్లగా ముంబై ఇండియన్స్కు కప్ లేదు. ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో పలువురు ఆటగాళ్లను వదిలేసేందుకు ఫ్రాంచైజీ నిర్ణయించుకునట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..IPL Auction: అర్జున్ టెండూల్కర్కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!
ఐపీఎల్ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్కు రేపే ఆఖరి రోజు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆటగాళ్లను ముంబై వేలానికి వదిలే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉండే అవకాశం ఉంది. అటు అర్చర్, డెవాల్డ్ బ్రీవిస్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్ని లీవ్ చేసే ఛాన్స్ ఉంది.
Translate this News: