విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ 22న రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం విశాఖ – సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు వచ్చే నెల డిసెంబర్ 6 నుంచి జనవరి 31 2024 వరకు బుధవారాల్లో 7 గంటలకు వైజాగ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 9 గంటకు సికింద్రాబద్ చేరుకుంటుంది.
పూర్తిగా చదవండి..Special Trains: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు!
విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
Translate this News: