ICC WORLD CUP 2023: దేశంలో క్రికెట్ ఫీవర్ పీక్స్కు వెళ్లింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్కప్ ఫైనల్ ఫైట్ జరగనుండగా.. యావత్ దేశం రేపటి మ్యాచ్ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అటు సోషల్మీడియాలోనూ, సెర్చ్ ఇంజిన్లలోనూ అభిమానులు క్రికెట్ వార్తల కోసం ఫుల్గా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ల ప్రైజ్ మనీ, మ్యాచ్ ఫీజ్ లాంటివాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 1983లో తొలిసారిగా ఇండియా వరల్డ్కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.. కపీల్దేవ్ కెప్టెన్సీలో ఇండియా విశ్వవిజేతగా ఆవర్భవించింది. మరి అప్పటి టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?
పూర్తిగా చదవండి..IND vs AUS: 1983-2023 మధ్య బంగారం ధర కన్నా వందల రెట్లు పెరిగిన టీమిండియా ప్లేయర్ల విలువ!
1983లో టీమిండియా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్కు రూ.1,500 జీతం తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కో వన్డే మ్యాచ్కు భారత్ క్రికెటర్లు రూ.6లక్షల జీతం తీసుకుంటున్నారు. అటు టెస్టులకు అయితే ఒక్కో మ్యాచ్కు ఒక్కో ఆటగాడికి రూ.15లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.
Translate this News: