బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీహార్ అభివృద్ధి పథంలో సాగాలంటే ప్రత్యేక హోదా తమకు చాలా అవసరమని చెప్పారు. ఒకవేళ ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. లేదంటే రాష్ట్రవాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ డిమాండ్ కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఇతర నాయకులు సపోర్ట్ ఇవ్వాలని కోరారు.
Translate this News: