కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడొక ద్రోహీ, ప్రజలు అతన్ని గుడ్డిగా నమ్మి మోసపోవద్దంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యప్రదేశ్ దాతియాలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె గతంలో యూపిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..అతను పొట్టివాడే కానీ పొగరు ఎక్కువ.. ప్రియాంక గాంధీ సెటైర్లు
బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతను పొట్టిగానే ఉంటాడు కానీ పొగరు ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి గ్వాలియర్, చంబా ప్రజలకు సింథియా పెద్ద ద్రోహం చేశారంటూ దాతియాలోని ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు.
Translate this News: