భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు 50వేల మంది సభకు హాజరయ్యేందుకు రెండు రోజులుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు వాహనాల పార్కింగ్, మరో వైపు హెలిప్యాడ్ నుంచి 500మీటర్ల వద్ద బహిరంగ సభా వేధికలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Election 2023: దమ్మపేటలో బీఆర్ఎస్ ధూంధాం..13న కేసీఆర్ భారీ సభ
బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ 13న దమ్మపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సభను వియజవంతం చేయాలని ఎంపీ బండి పార్థసారథిరెడ్డి కోరారు.
Translate this News: