తిరుమల తిరుపతి స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10 న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
పూర్తిగా చదవండి..TTD: తిరుపతి శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.
Translate this News: