Voter Card : తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచారు అధికారులు. ఈ మేరకు ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ నవంబర్ 20లోగా (November 20) పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వీలైనంత త్వరగా కార్డులను స్పీడు పోస్టులో పంపించి సదరు వ్యక్తులకు అందేలా చూడాలని చెప్పారు. అలాగే కార్డులను ఓటర్లకు పంపిణీ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్ వి నాయక్ (Ajay V Nayak) తెలిపారు.
పూర్తిగా చదవండి..ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచిన అధికారులు.. ఆ తేదీలోపే అందిస్తారట
తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచారు అధికారులు. ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ నవంబర్ 20లోగా పూర్తి కావాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్ వి నాయక్ ఆదేశాలు జారీ చేశారు.
Translate this News: