ఖలిస్తాన్ ఉగ్రవాది , సిక్ ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ కొద్ది రోజుల క్రితం భారత్ కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నెల 19 వ తేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని..ఒకవేళ ప్రయాణిస్తే మాత్రం అది వారి ప్రాణాలకు ప్రమాదమని తెలిపాడు.
పూర్తిగా చదవండి..ఖలిస్తాని బెదిరింపులు..ఆ ఎయిర్ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం!
నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించే సిక్కులకు ప్రమాదం ఉందని ఖలిస్తాని ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భద్రతను పెంచారు.
Translate this News: