దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలు కొసేటప్పుడు కాకుండా …కొనేటప్పుడు కూడా ఏడిపిస్తున్నాయి. కేజీ ఉల్లి ధర రూ. 100 కి చేరడంతో వినియోగదారులు ఉల్లి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే!
ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు.
Translate this News: