తెలంగాణ(Telangana) బీజేపీపై ఈటల(Etela Rajendar) పట్టు సాధిస్తున్నారా..? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి(Kishan reddy), మాజీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) కంటే ఈటల పట్ల పార్టీ హైకమాండ్ విశ్వసనీయత కనబరుస్తోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వైపు నిలబడిన అభ్యర్థులను చూస్తే.. ఈటలకే అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Telangana elections 2023: బండిపై ఈటల పైచేయి సాధించారా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
ఈటల రాజేందర్కే బీజేపీ హైకమాండ్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువగా టికెట్లు కేటాయించారు. అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: