తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ..పార్టీకి అనుకోని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కి తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో ఉన్న తనకు అన్ని విధాలుగా సహకరించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలను మాత్రం ఏనాడు పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్..ఎమ్మెల్సీ పదవికి ఆ నేత రాజీనామా!
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కి తన రాజీనామా లేఖను పంపించారు.మరికొద్ది రోజుల్లో ప్రియాంక గాంధీ సభలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
Translate this News: