ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల వద్ద ‘జగనాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు. ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను లోకేశ్, బ్రాహ్మణి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: టీడీపీ కార్యాలయాల వద్ద ‘జగనాసుర వధ’.. పాల్గొన్న లోకేశ్, బ్రహ్మణి!
టీడీపీ రాష్ట్ర నాయకులు నారా లోకేశ్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు.
Translate this News: