టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 44 రోజులు గడిచాయి. బాబు అరెస్ట్ అయిన రెండో నాడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ తెలిపారు.
పూర్తిగా చదవండి..TDP-Janasena: రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు!
రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు.
Translate this News: