ఢిల్లీ జనక్పురిలోకి చెందిన శశాంక్ శర్మకు సహరన్పూర్ (Saharanpur)లో టెక్స్టైల్ ఫ్యాక్టరీ ( textile factory) ఉంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగేవి. దీంతో వాటిపై అతని ఫ్రెండ్ ఇషాంత్ త్యాగి దంపతులు కన్నేశారు. ఎలాగైనా అతని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారు. అక్టోబర్ 14న వ్యాపారం పేరుతో ఢిల్లీ నుంచి ఘజియాబాద్కు పిలిపించారు. రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని జ్యోతి విల్లా సొసైటీలోని తమ ఇంటికొచ్చిన శశాంక్శర్మను.. అప్పటికే అక్కడున్న తమ ఫ్రెండ్స్తో కలిసి గదిలో బంధించారు.
పూర్తిగా చదవండి..UP kidnap: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్… కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు
యూపీ ఘజియాబాద్లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
Translate this News: