గత కొద్ది రోజులుగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీలో నలుగురు యవకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న కాకినాడ జిల్లా (Kakinada District) తాళ్లరేవు మండలం గోపులంక వద్ద నిన్న నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి..
ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Translate this News: