ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్పూర్ జిల్లా చౌకీ పట్టణంలో బీజేపీ నేతపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్గఢ్లో బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి బిర్జు తారామ్ ఇంట్లోకి వెళ్లి.. మావోయిస్టులు మూడు రౌండుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బిర్జు తారామ్ అక్కడికక్కడే మరణించారు.
పూర్తిగా చదవండి..Chhattisgarh News: ఛత్తీస్గఢ్లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్పూర్ జిల్లా చౌకీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుడుపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు.
Translate this News: