కేసీఆర్, కేటీఆర్పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. కాటారంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ టార్గెట్గా ఫైర్ అయ్యారు. అటు బీజేపీపైనా తనదైన శైలీలో మండిపడ్డారు రాహుల్ గాంధీ. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను బీజేపీ భయపెడుతుందన్నారు. కేసీఆర్పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఇంకా అన్నారంటే?
Rahul Gandhi: కేసీఆర్పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?
దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు రాహుల్గాంధీ. కాటారంలో పర్యటిస్తున్న రాహుల్.. కేసీఆర్, కేటీఆర్పైనా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను బీజేపీ భయపెడుతుందన్నారు. కేసీఆర్పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు
Translate this News: