వరల్డ్కప్(World cup)లో టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. వరుసపెట్టి మూడు మ్యాచ్ల్లో విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా, అఫ్ఘాన్, పాకిస్థాన్పై టీమిండియా పూర్తిస్థాయిలో డామినేషన్ ప్రదర్శించింది. తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్(bangladesh)తో ఆడనుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఈ నెల 19న జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓ ప్రయోగం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. పాక్పై మ్యాచ్ను మలుపు తిప్పి బాబర్ టీమ్ని 200లోపే ఆలౌట్ చేయడానికి కారణం అయిన టీమిండియా స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ బుమ్రా(Bumrah) బంగ్లాదేశ్తో మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం.
పూర్తిగా చదవండి..World cup 2023: రోహిత్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం టీమిండియా కొంపముంచనుందా? ఈ టైమ్లో ఇలా చేయడం కరెక్టేనా?
వరుసపెట్టి మూడు విజయాలతో వరల్డ్కప్లో మంచి జోష్లో ఉన్న టీమిండియా తర్వాతి మ్యాచ్లో ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్తో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అద్భుత ఫామ్లో ఉన్న బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.
Translate this News: