భారత్ నుంచి శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ వర్చువల్ గా పాల్గొన్నారు. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కనకేసంతురాయ్ మధ్య ఈ ఫెర్రీ రాకపోకలు జరపనుంది.
పూర్తిగా చదవండి..Ferry Service: భారత్-శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభం..టికెట్ ధరలో ఎంత డిస్కౌంటో తెలుసా!
భారత్ నుంచి శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సర్వీసులను ప్రారంభించారు.
Translate this News: