హనుమకొండ జిల్లా కాల్పుల కలకలం రేపాయి. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో కాల్పుల కలకలం సృష్టించింది. అత్తను కానిస్టేబుల్ అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడంతో అత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాల్పులను గమనించిన స్థానికులు ఆ కానిస్టేబుల్ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులోని పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం గుండ్లసింగారంకి చెందిన కమల అనే మహిళకి చెందిన పెద్ద కూతురి రమాదేవిని ప్రసాద్కి ఇచ్చి పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Telangana News: అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్.. హనుమకొండ జిల్లాలో కాల్పుల కలకలం
హనుమకొండ జిల్లా కాల్పుల కలకలం రేపాయి. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం సృష్టించింది. అత్తను కానిస్టేబుల్ అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది
Translate this News: