Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది. ఎన్ఎస్ఈ (NSE) సూచీ ప్రకారం..నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు కోల్పోయి 19,436 పాయింట్ల వద్ద స్థిరంగా ఉంది.
పూర్తిగా చదవండి..Stock market: వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది.
Translate this News: