మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours) 31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. తాజాగా మంగళవారం ఉదయం నుంచి మరో ఏడుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది!
మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours) 31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు.
Translate this News: