నిజామాబాద్ జిల్లా నందిపేట్లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి నేడు స్థానిక సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ సూపర్ మార్కెట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వస్తువులు తీసుకుంటున్నాడు. పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారి ప్రయత్నించింది. ఇంతలో డోర్ షాక్ కొట్టి అక్కడికక్కడే చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
పూర్తిగా చదవండి..Telangana News: చిన్నారి ప్రాణం తీసిన ఫ్రిజ్.. ఐస్ క్రీం కోసం డోర్ తీస్తే ఏమైందంటే?
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన ఆరేళ్ల చిన్నారి రిషితకి షాక్ కొట్టి మరణించింది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Translate this News: