నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గత 15 రోజుల క్రితం ఇదే పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోకముందే మరోసారి అదే ఆశ్రమ పాఠశాలలో మరొసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగడం చర్చనీయంశంగా మారింది.
పూర్తిగా చదవండి..Mannanur: మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Translate this News: