KTR Challenge To Komatireddy Venkat Reddy: ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి (Jagadish Reddy) విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట (Suryapeta) జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మరోవైపు జిల్లాలో బీఆర్ఎస్ (BRS) నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నేతలు శిఖండి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేటలో డిపాజిట్ కూడా రాదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారన్న ఆయన.. కోమటి రెడ్డి సవాల్కు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
పూర్తిగా చదవండి..Minister KTR: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్కు సిద్దం
ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందిందన్నారు.
Translate this News: