Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan) మౌనదీక్షకు దిగారు. ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రెండు గంటల పాటు ఆయన దీక్షను చేపట్టారు. మచిలీపట్నం(Machilipatnam)లోని సువర్ణ కల్యాణ మంటపం వద్ద గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పవన్ నివాళి అర్పించారు. అనంతరం రెండు గంటల పాటు ఆయన దీక్షను చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. మౌన దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ ఏం చేశాడంటే..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్ష చేశారు. ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రెండు గంటల పాటు ఆయన దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. మౌన దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Translate this News: