అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2న గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టు కాలనీకి చెందిన పకృద్దిన్ వృత్తి రిత్యా ఆటో డ్రైవరని అతను తన ఆటోను రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచినట్లు తెలిపారు. ఉదయం లేచి చూసే సరికి అక్కడ ఆటో లేకపోవడంతో కంగారు పడ్డ పకృద్దిన్ పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్పీ సృజన తెలిపారు.
పూర్తిగా చదవండి..Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Translate this News: