హిందూ ధర్మం ప్రకారం..పూజలు, వ్రతాలు ఎంతో నియమ నిష్టాలతో నిర్వహిస్తారు. మడి ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా నాన్ వెజ్ వాసనలు కూడా దగ్గరకు రానివ్వరు. అలాంటిది గుడిలో ఉన్న దేవుడికి నైవేద్యంగా మాంసం పెడితే ….ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు కదూ.
పూర్తిగా చదవండి..Vinayaka Prasad: వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్..ఎక్కడో తెలుసా!
ఓ వినాయకుడి(Lord Ganesha) ఆలయంలో వినాయకుడికి మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే పొరపాటే..ఈ ఆలయం కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో స్వామి వారికి నైవేద్యంగా మాంసం, చేపలు, చికెన్ ప్రసాదంగా (Non - Veg) పెడుతున్నారు. సావాజీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తుంది.
Translate this News: