కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఓ దుండగుడు. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. ఈ నెల 20వ తేదీన స్కూల్ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి బయటకు వెళ్లింది మానస. ఎంత సేపైనా మానస తిరిగి రాకపోవడంతో తల్లికి ఫోన్ చేసి ఉపాధ్యాయులు చెప్పారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి జ్యోతి. కట్టమూరు సమీప పామాయిల్ తోటలో ఆరు రోజుల తరువాత కుళ్ళిన స్థితిలో మృతదేహన్ని స్ధానికులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, వస్తువుల ఆధారంగా అది మానస మృతదేహమేనని తల్లి జ్యోతి గుర్తించింది. తల్లి జ్యోతితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..AP Crime News: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్.. అసలేమైందంటే?
వివాహేతర సంబంధంతో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. తల్లితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.
Translate this News: