భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. కానీ ఈ ఐదేళ్ల ఒప్పందం విలువ 1250 కోట్లకు పైనే ఉంటుందని పలువురు క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అడిడాస్ సంస్థ ఈ ఏడాది నుంచి 2028 వరకు టీమిండియా స్పాన్సర్గా వ్యవహరించనుంది. కాగా ఇటీవల జరిగిన ఆసియా కప్లో టీమిండియా జర్సీ స్పాన్సర్గా ఎంపీఎల్ ఉంది.
పూర్తిగా చదవండి..BCCI: మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది.
Translate this News: