రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నేడు ములాఖత్లో చంద్రబాబును కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ సిద్ది గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ములాఖత్ నేపథ్యంలో జైలు సమీపంలో పోలీసుల భద్రత పెంపు ఎక్కువగా పెంచారు.
పూర్తిగా చదవండి..Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
Translate this News: