తమిళనాడు ( Tamilanadu) లో డీఎంకే(Dmk) ఎంపీ(Mp) కనిమొళి (Kanimoli) చేసిన పనికి ప్రస్తుతం ఆమె అందరి నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. అసలు ఆమె ఏం చేసింది..ఎందుకు అభినందనలు అందుకుంటున్నారు అంటే… రాష్ట్రంలోని ఉసిలంపాటి గ్రామంలో ఓ పాఠశాలలో ఓ దళిత సామాజికి వర్గానికి చెందిన మహిళ వంట చేస్తుంది. కానీ ఆ పాఠశాలలో ఉన్న అగ్ర వర్ణాల వారి పిల్లలు ఎవరూ కూడా ఆ వంట తినడం లేదు.
పూర్తిగా చదవండి..Kanimoli: మీరు తినక పోతే మానేయండి..నేను తింటాను..కనిమొళి
చదువుకునే పిల్లలకు ఎలాంటి భేషాజాలు ఉండకూడదని..కుల వివక్ష అనేది మనసులో నాటుకోకూడదని ఆమె వారికి వివరించారు. అంతే కాకుండా ఆమె వంట మనిషికి కూడా పూర్తి భరోసా ఇచ్చారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా ఆమె చేసిన పనికి ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Translate this News: