కాకినాడ జిల్లా గాంధీనగర్లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీసీ ఇవ్వాలని విద్యార్ధునులు డిమాండ్ చేశారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని, హాస్టల్కు వాచ్మెన్ కూడా లేడన్నారు. వాచ్మెన్ విషయం గురించి మాట్లాడితే ఎండీ వెంకట్రావు బూతులు తిడుతూ తమపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయంలో వెంకట్రావు, అతని స్నేహితులు హాస్టల్ రూమ్లోకి వస్తున్నారని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.
పూర్తిగా చదవండి..Kakinada: గాంధీనగర్లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళన
కాకినాడ జిల్లా గాంధీనగర్లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Translate this News: