సమగ్ర శిక్షణ అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంట్రాక్ట్ ఉద్యోగులు.. తాము గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు
సమగ్ర శిక్షణ అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
Translate this News: