Governor Tamilisai: సవాళ్లతో తనను అడ్డుకోలేరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. గవర్నర్గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను రాసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై గవర్నర్ ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్ అంశం, కేసీఆర్తో గ్యాప్ తదితర అంశాలపై స్పందించారు. కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని.. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనన్ను కట్టడి చేయలేరని అన్నారు తమిళిసై. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది..కానీ రాజ్భవన్కు కొన్ని పరిమితులు ఉంటాయని.. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Governor Tamilisai: కేసీఆర్పై తమిళిసై సంచలన వ్యాఖ్యలు..!
సవాళ్లతో తనను అడ్డుకోలేరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. గవర్నర్గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను రాసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై గవర్నర్ ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్ అంశం, కేసీఆర్తో గ్యాప్ తదితర అంశాలపై స్పందించారు.
Translate this News: