జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల పరిధిలోని బొత్తల వర్రే గ్రామానికి చెందిన తిరుపతి.. గ్రామంలోని సర్వే నెంబర్ 49.88లో తనకు 20 ఎకరాల భూమి ఉందని తెలిపారు. తన భూమిపై స్థానిక ఎమ్మెల్యే కన్నుపడిందని, ఆయన తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితుడు తిరుపతి వెల్లడించారు. భూమి కోసం తనను, తన తల్లిదండ్రులను వేధిస్తున్నట్లు, భూమి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఆయన వాపోయారు.
పూర్తిగా చదవండి..ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను వేధిస్తున్నాడని బాధితుడు పోలీస్లను ఆశ్రయించాడు. తన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఎమ్మెల్యే అనుచరులతో తనపై దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Translate this News: