Tamil Nadu Road Accident: తమిళనాడులో (Tamilanadu) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు (Six)మరణించారు. హైవే పై ఆగి ఉన్న డీసీఎం ను ఓ వ్యాన్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడాది పాప కూడా ఉంది.
పూర్తిగా చదవండి..Tamilanadu: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!
తమిళనాడులో (Tamilanadu) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు (Six)మరణించారు.
Translate this News: