అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు. లారీలను మక్తల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వాటిని మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు టిప్పర్ డైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Narayanapet District: ఉదయ సముద్రంలో ఇసుక లారీలు సీజ్
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు.
Translate this News: