హైదరాబాద్లోని ప్రముఖ కట్టడాల్లో ఒకటైన చార్మినార్ను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ వారు చార్మినార్ వద్దకు వెళ్లాంటే బస్సుల్లోనో, ఆటోల్లోనే వెళ్లాల్సిందే. ఎందుకంటే పర్యాటకులు అక్కడికి తమ సొంత వాహనాలు తీసుకెళ్తే పార్కింగ్ చేయడానికి స్థలం ఉండదు. ఇది నిన్నటి వరకు. ప్రస్తుతం ప్రయాణికులకు వాహనాల పార్కింగ్ సమస్య తగ్గింది. టూరిస్ట్ల వాహనాలకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఒక్క చోట కాదు రెండు చోట్ల కాదు చార్మినార్కు నలు దిక్కుల నుంచి వచ్చే వారికి ఛార్మినార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించినట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Hyderabad: టూరిస్టులకు తప్పిన తిప్పలు.. ఎక్కడంటే.!
నగరంలోని చార్మినార్ వద్ద టూరిస్టులకు పార్కింగ్ తిప్పలు తప్పనున్నాయి. టూరిస్టుల వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Translate this News: