తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా తలకపల్లి మండల పరిధిలోని కార్వంగ గ్రామంతో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగర్ కర్నూల్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచనా లేకుండా పనిచేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయ్యాక పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పాదయాత్రలతో ప్రజా సమస్యలు తన దృష్టిని వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు.
పూర్తిగా చదవండి..Marri Janardhan Reddy: నా రాజకీయ జీవితం ప్రజలకే అంకితం
కాంగ్రెస్పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమన్న ఆయన.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు.
Translate this News: