Gutta Sukhender Reddy: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇక అభ్యర్థులను మార్చినా మార్చకున్నా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీలోని అందరి పై ఉందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
పూర్తిగా చదవండి..Gutta Sukhender Reddy:కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇక అభ్యర్థులను మార్చినా మార్చకున్నా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీలోని అందరి పై ఉందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి...
Translate this News: