kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా కుంటుంబ పార్టీలేనన్నారు. కేసిఆర్ చేతిలో ఉన్న అన్ని వస్తువుల ధరలను ఆయన పెంచారన్నారు. ఇక భూములు అమ్మనిదే కేసీఆర్ ప్రభుత్వం నడిచే స్థితిలో లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు కిషన్ రెడ్డి. రాజకీయ అవసరాల కోసం ముందస్తు లిక్కర్ టెండర్లుకు పిలిచారని ఆయన మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..kishan Reddy: బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం: కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా కుంటుంబ పార్టీలేనన్నారు. కేసిఆర్ చేతిలో ఉన్న అన్ని వస్తువుల ధరలను ఆయన పెంచారన్నారు. ఇక భూములు అమ్మనిదే కేసీఆర్ ప్రభుత్వం నడిచే స్థితిలో లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు కిషన్ రెడ్డి. రాజకీయ అవసరాల కోసం ముందస్తు లిక్కర్ టెండర్లుకు పిలిచారని ఆయన మండిపడ్డారు.
Translate this News: